| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు

దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు

డైలీ భారత్, ముంబై: ఐస్ క్రీమ్ తింటున్నారా జాగ్రత్త ముంబైలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది  ముంబై - మలాద్‌లో నిన్న ఆన్ లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టిన ఓ మహిళకు ఐస్‌క్రీమ్‌లో తెగిపోయిన మనిషి వేలు రావడంతో ఆమె షాకయ్యారు. 

దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వేలును ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

Previous మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్....
Next ఆంధ్రప్రదేశ్ సీఎం మొదటి ఐదు సంతకాలు వీటిపైనే
ADVERTISEMENT