Posted on 2024-05-28 18:34:53
డైలీ భారత్, తెలంగాణ: తెలంగాణలో వరుస బాంబు బెదిరింపు ఫోన్స్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం నగరంలోని ప్రజాభవన్లో బాంబ్ పెట్టినట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా నాంపల్లి హైకోర్టుకు బాంబ్ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. మరికాసేపట్లో కోర్టును కూల్చేస్తామని ఆగంతకుడు పోలీసులకు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నాంపల్లి కోర్టులో బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >