Posted on 2026-07-12 09:55:45
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున కామారెడ్డి బస్టాండ్ నుండి అశోక్ నగర్ వెళ్లే దారిలో రెడ్డి చికెన్ మార్కెట్, దేశీ చికెన్ సెంటర్ ను ప్రారంభించినట్లు చికెన్ సెంటర్ యజమాని మన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలో కనివిని ఎరుగని రీతిలో రెడ్డి చికెన్ మార్కెట్ లో ఒక కిలో చికెన్ తీసుకుంటే ఆరు గుడ్లు ఉచితంగా ఇవ్వబడతాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆర్డర్ పై అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు వండి ఇవ్వబడును. ఈ విషయమై కామారెడ్డి పట్టణ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నాణ్యమైన సుగుణ చికెన్ తాజాగా ఎప్పటికప్పుడు తయారుచేసి ఇవ్వబడుతుందని ఆయన అన్నారు. రాబోయే నెల రోజులపాటు కిలో చికెన్ కు ఆరు గుడ్లు ఉచితంగా ఇవ్వబడతాయని ఈ విషయాన్ని ప్రజలు గమనించి వెంటనే నాణ్యమైన చికన్ ను ఖరీదు చేయాలని ఈ సందర్భంగా యజమాని మన్మోహన్ రెడ్డి కోరారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >