| Daily భారత్
Logo




రోడ్డు భద్రతపై అవగాహన కోసం “Arrive Alive” వాకింగ్ ర్యాలీ

News

Posted on 2026-06-10 12:41:44

Share: Share


రోడ్డు భద్రతపై అవగాహన కోసం “Arrive Alive” వాకింగ్ ర్యాలీ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు (జూన్ 10, బుధవారం) ఉదయం 8:00 గంటలకు సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుండి బతుకమ్మ ఘాట్ వరకు “Arrive Alive” అవగాహన వాకింగ్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, డీఎస్పీ కె నాగేంద్ర చారి పాల్గొని రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు.

అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, మంజుల మేడం, సురేష్ పీడీ తదితరులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

“నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా గమ్యస్థానానికి చేరుదాం” అనే సందేశంతో ఈ ర్యాలీ నిర్వహించబడింది.

Image 1

రెసిడెన్షియల్ విద్యాలయం పనుల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-10 20:53:10

Readmore >
Image 1

టెక్స్‌టైల్ పార్క్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష..

Posted On 2026-06-10 20:40:55

Readmore >
Image 1

తెలంగాణ బిడ్డ జనసేన ను ఆదరించండి : జనసేన నేత డా. గడల శ్రీనివాసరావు

Posted On 2026-06-10 20:34:47

Readmore >
Image 1

మోదీ 4399 రోజుల చారిత్రాత్మక పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు

Posted On 2026-06-10 20:33:30

Readmore >
Image 1

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Posted On 2026-06-10 20:32:22

Readmore >
Image 1

ఎన్సీపీ పార్టీ 28వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

Posted On 2026-06-10 20:31:10

Readmore >
Image 1

హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-06-10 20:16:57

Readmore >
Image 1

గ్రామ సభలో హెల్మెట్ లను అందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, adl SP నర్సింహా రెడ్డి

Posted On 2026-06-10 20:14:32

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కురుపాటి రఘు కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-10 20:12:45

Readmore >
Image 1

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా దేవాలయంలో పూజలు

Posted On 2026-06-10 16:44:28

Readmore >