Posted on 2026-06-10 12:41:44
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు (జూన్ 10, బుధవారం) ఉదయం 8:00 గంటలకు సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుండి బతుకమ్మ ఘాట్ వరకు “Arrive Alive” అవగాహన వాకింగ్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, డీఎస్పీ కె నాగేంద్ర చారి పాల్గొని రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు.
అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, మంజుల మేడం, సురేష్ పీడీ తదితరులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
“నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా గమ్యస్థానానికి చేరుదాం” అనే సందేశంతో ఈ ర్యాలీ నిర్వహించబడింది.
రెసిడెన్షియల్ విద్యాలయం పనుల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-10 20:53:10
Readmore >
తెలంగాణ బిడ్డ జనసేన ను ఆదరించండి : జనసేన నేత డా. గడల శ్రీనివాసరావు
Posted On 2026-06-10 20:34:47
Readmore >
మోదీ 4399 రోజుల చారిత్రాత్మక పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు
Posted On 2026-06-10 20:33:30
Readmore >
హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ – రిమాండ్కు తరలింపు
Posted On 2026-06-10 20:16:57
Readmore >
గ్రామ సభలో హెల్మెట్ లను అందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, adl SP నర్సింహా రెడ్డి
Posted On 2026-06-10 20:14:32
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కురుపాటి రఘు కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-10 20:12:45
Readmore >
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా దేవాలయంలో పూజలు
Posted On 2026-06-10 16:44:28
Readmore >