Posted on 2026-06-05 20:16:20
డైలీ భారత్, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట ఆటో డ్రైవర్స్ నూతనంగా నియమింపబడ్డ ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఆటో డ్రైవర్స్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్ఐ రాజేష్ కి తెలియజేశారు ఆయన సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు సంకు రమేష్, గట్ల కుమారస్వామి, సేనాపతి హరిప్రసాద్, పండూరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >
ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
Posted On 2026-06-05 18:30:49
Readmore >
మద్యపాన వ్యసనం నుండి కార్మికులు విముక్తి పొందాలి : ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Posted On 2026-06-05 17:23:03
Readmore >
డివైడర్ మధ్యలో మొక్కలు నాటాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-05 17:14:37
Readmore >