Posted on 2026-05-12 11:14:01
డైలీ భారత్, కొండగట్టు: పెద్దహనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మానికి ప్రతీకగా, భక్తికి నిలువెత్తు రూపంగా, అచంచలమైన సేవాభావానికి ఆదర్శంగా నిలిచిన ఆంజనేయ స్వామి వారి కృప రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి, రైతాంగానికి సమృద్ధి కలగాలని స్వామివారిని వేడుకున్నారు. హనుమంతుని భక్తి, బలం, నిస్వార్థ సేవా స్పూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగుతామని తెలిపారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >