Posted on 2026-05-11 20:55:26
డైలీ భారత్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పూర్వ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ని తెలంగాణ మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ళ పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈమె ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు కుమార్తె!
మహిళా కమిషన్ సభ్యులుగా కాసోజు శంకరమ్మను ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ! అలాగే చాకలి ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేత, శశికళా యాదవ్ రెడ్డి, సదా లక్ష్మి, ఎన్. రాధా బాయి, ఉస్మా ఆషా షకీరా లను సభ్యులుగా నియమించారు.
నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు
Posted On 2026-05-11 21:02:02
Readmore >
మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-05-11 20:42:59
Readmore >
రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్
Posted On 2026-05-11 20:38:54
Readmore >
ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ
Posted On 2026-05-11 20:36:52
Readmore >
భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు
Posted On 2026-05-11 19:52:59
Readmore >
విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-11 19:12:13
Readmore >