Posted on 2026-05-11 20:55:26
డైలీ భారత్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పూర్వ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ని తెలంగాణ మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ళ పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈమె ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు కుమార్తె!
మహిళా కమిషన్ సభ్యులుగా కాసోజు శంకరమ్మను ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ! అలాగే చాకలి ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేత, శశికళా యాదవ్ రెడ్డి, సదా లక్ష్మి, ఎన్. రాధా బాయి, ఉస్మా ఆషా షకీరా లను సభ్యులుగా నియమించారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >