Posted on 2026-05-11 16:22:59
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు.
పేదల సొంతింటి కలలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ , పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేసిన లబ్ధిదారులు.
రమేశ్వర్పల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లుల గృహప్రవేశ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిధిగా హాజరై నూతన గృహప్రవేశం చేసిన లబ్దిదారులను అభినందించారు. ఈ సందర్బంగా వారికి వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి మున్సిపాల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, పీసీసీ డెలిగేటు ఎడ్ల రాజిరెడ్డి,భిక్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భీంరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు, కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్సీఎస్టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >
ఘోర అగ్నిప్రమాదం... ఆసుపత్రి ఎన్ఐసీయూలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందుల మృతి
Posted On 2026-08-24 04:46:01
Readmore >