Posted on 2026-05-11 19:52:59
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు.
పేదల సొంతింటి కలలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ , పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేసిన లబ్ధిదారులు.
రమేశ్వర్పల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లుల గృహప్రవేశ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిధిగా హాజరై నూతన గృహప్రవేశం చేసిన లబ్దిదారులను అభినందించారు. ఈ సందర్బంగా వారికి వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి మున్సిపాల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, పీసీసీ డెలిగేటు ఎడ్ల రాజిరెడ్డి,భిక్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భీంరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు, కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >