| Daily భారత్
Logo




భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు

News

Posted on 2026-05-11 19:52:59

Share: Share


భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో  ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో  ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు.

పేదల సొంతింటి కలలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ , పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  కృతజ్ఞతలు తెలియజేసిన లబ్ధిదారులు.

రమేశ్వర్పల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లుల గృహప్రవేశ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్  ముఖ్య అతిధిగా హాజరై నూతన గృహప్రవేశం చేసిన లబ్దిదారులను అభినందించారు. ఈ సందర్బంగా వారికి వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి మున్సిపాల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, పీసీసీ డెలిగేటు ఎడ్ల రాజిరెడ్డి,భిక్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భీంరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు, కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.

Image 1

ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ

Posted On 2026-05-11 20:36:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణి లో 111 దరఖాస్తులు

Posted On 2026-05-11 20:35:56

Readmore >
Image 1

భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు

Posted On 2026-05-11 19:52:59

Readmore >
Image 1

విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-11 19:12:13

Readmore >
Image 1

ముస్తాబాద్ మండలంలో బెల్ట్‌షాపుల నిర్వాహకుల బైండోవర్

Posted On 2026-05-11 18:58:49

Readmore >
Image 1

సిరిసిల్లలో భూకబ్జా ? ...ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు..

Posted On 2026-05-11 18:35:23

Readmore >
Image 1

"బార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్"

Posted On 2026-05-11 18:26:59

Readmore >
Image 1

మద్యం మానుకోవచ్చు... (ఎలానో తెలుసుకోండి)

Posted On 2026-05-11 18:25:28

Readmore >
Image 1

గీతా పఠనంలో స్వర్ణ పతకం గెలుచుకున్న సిరిసిల్ల మహిళ

Posted On 2026-05-11 17:23:36

Readmore >
Image 1

బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు ను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-05-11 16:03:11

Readmore >