Posted on 2024-03-03 20:30:22
డైలీ భారత్, హనుమకొండ: మేడారం సమ్మక్క సారలమ్మ నాలుగవ రోజు హుండీ లెక్కింపు..
ఈ కార్యక్రమంలో భాగంగా ఒక భక్తురాలు అమ్మవార్లను విచిత్ర మైనా కోరిక కోరుకున్నది.
తన భర్త బెట్టింగ్ కట్టడం మానేయాలని, అలానే వాళ్ల అక్క కొడుక్కి ఐఐటి లో సీటు రావాలని కోరుకుంటూ సీటు రాసి హుండీలో వేసింది..
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
ఘోర రోడ్డు ప్రమాదం
Readmore >భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్
Readmore >ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్ రైటర్
Readmore >ప్రేమజంట ఆత్మహత్య?
Readmore >ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు
Readmore >ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి
Readmore >అటెండర్తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్
Readmore >