| Daily భారత్
Logo


ఈ నెల 7న రాజన్న సిరిసిల్ల జిల్లా లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన?

News

Posted on 2024-03-03 19:00:31

Share: Share


ఈ నెల 7న రాజన్న సిరిసిల్ల జిల్లా లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన?

డైలీ భారత్, హైదరాబాద్:రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల 7న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి తెలిపారు.

సిరిసిల్లలో పోలీస్ కార్యా లయం ప్రారంభించనున్నా రు.అనంతరం జిల్లా కేంద్రం లో కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.

అనంతరం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటా రనిఅధికార వర్గాలు చెబుతున్నాయి..

Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >
Image 1

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Posted On 2024-05-14 18:54:45

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన ఆర్డీఒ పై చర్యతీసుకోవాలి

Posted On 2024-05-14 13:43:30

Readmore >