Posted on 2024-03-03 18:55:41
డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలోని పిస్తా హౌస్ హోటల్ లో దుండగులు ఈరోజు వీరంగం సృష్టిం చారు.
హోటల్ లోకి చొరబడిన సుమారు 17 మంది భోజనం చేస్తున్న కస్టమర్లపై దాడి చేశారు. వారిపై పిడుగుద్దులు కురిపించారు. హోటల్ బయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు.
అడ్డువచ్చిన హోటల్ సిబ్బందిపై కూడా దాడి చేశారు. దీంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు..
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు.నిందితులను గుర్తించే పనిలో పడ్డారు
కుమారుడు మృతి చెందడంతో తండ్రి దశరథ కు ఆర్థిక సహాయం చేసిన స్నేహితులు
Posted On 2024-05-28 21:15:45
Readmore >త్వరితగతిన ధన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి-- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Posted On 2024-05-28 20:51:12
Readmore >సరైన తేమశాతం ఉన్నప్పుడే ధాన్యాన్ని మిల్లులకు పంపాలి : అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
Posted On 2024-05-28 20:46:54
Readmore >ఎన్టీఆర్ కి ఘన నివాళులర్పించిన సిరిసిల్ల నియోజకవర్గ తెలుగుదేశం తమ్ముళ్లు
Posted On 2024-05-28 15:01:20
Readmore >