Posted on 2026-04-13 20:38:38
డైలీ భారత్, కామారెడ్డి: “రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి. అని దోర్నాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ అనే విలువలను ప్రతిష్ఠించారు. సమాజంలో కుల వివక్ష నిర్మూలనకు, నిచ్చెన మెట్ల వ్యవస్థ రద్దుకు ఆయన చేసిన కృషి అపారమైనది. విద్య లేకపోవడం సమాజ వెనుకబడటానికి ప్రధాన కారణమని గుర్తించిన అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ విద్య అందాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించడంలో ఆయన పాత్ర చారిత్రాత్మకం, మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కూడా ఆయన నిరంతరం పోరాటం చేశారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టినప్పుడే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది ఆయన పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >