| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటా : మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటా :  మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కపడుకుంటాం 

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

నందిగామ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో  : గెలుపోటములు సహజమని, గెలిచినా ఓడినా ప్రజాలతోనే ప్రజల కోసమే తన ప్రయాణం ఉంటుందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని నర్సప్పగూడ, చేగూర్, వెంకమ్మగూడ, బండోనిగూడ, బుగ్గోనిగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్  పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలను అన్ని విధాలుగా అండగా ఉంటామని, కార్యకర్తలు అధైర్య పడకూడదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.

Previous రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : శంషాబాద్ ట్రాఫిక్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి
Next నవ భారత నిర్మాణంలో యువకుల పాత్ర గొప్పది : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
ADVERTISEMENT