డైలీ భారత్, హైదరాబాద్: కేరళ అసెంబ్లీ ఎన్నికలు
కేరళ సీఎం విజయన్,తెలంగాణ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం.
తాజాగా విజయన్ లేఖకు బదులిచ్చిన రేవంత్ రెడ్డి.
పాత నీతి ఆయోగ్ లెక్కలతో తెలంగాణను అంచనా వేయొద్దని హితవు.
దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణదేనని స్పష్టం.