| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేములవాడ రాజన్నకు పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్నకు పోటెత్తిన భక్తులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ భక్తజన సంద్రమైంది. సోమవారం కావడంతో రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు.

రాజరాజేశ్వరుడి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది.

కాగా, అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠలో భాగంగా రాజన్న ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించిన అర్చకులు.

Previous ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం
Next ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆర్మీ హెలికాప్టర్లతో పూలవర్షం
ADVERTISEMENT