Posted on 2026-02-15 15:43:07
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం బండరామైశం పల్లి గ్రామంలోశ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వయంభు క్షేత్రం లొ ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు రాజరాజేశ్వర స్వామికి ప్రొద్దున యజ్ఞ కార్యక్రమాలు అనంతరం ఊరేగింపు కళ్యాణ మహోత్సవం నిర్వహించి అన్నప్రసాధన కార్యక్రమం చేశామని. రుద్రమదేవి కాలము లో వెలిసిన ఎంతో మహిమ గలిగిన త్రయంబులింగ క్షేత్రం అని ఈ సంవత్సరం భక్తులు పెద్ద మొత్తంలో దర్శనానికి వచ్చారని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని గ్రామ సర్పంచ్ తెలియజేశారు అనంతరం భక్తులు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజు స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వేములవాడలో రాజన్న ను దర్శించుకున్నట్లు ఉందని తెలియజేశారు.
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >