| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ పై ఏసీబీ సోదాలు

రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ పై ఏసీబీ సోదాలు

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ పై గురువారం ఏసీబీ సోదాలు నిర్వహించారు.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో సోదాలు.హైదరాబాద్ , రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న సోదాలు. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు.ల్యాండ్ రికార్డ్స్ ఈడిగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తింపు.మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లును కూడా గుర్తించిన అధికారులు.పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తింపు.రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం తో పాటు రాయ్ దుర్గ మై హోమ్ భుజలో సోదాలు చేస్తున్న ఏసీబీ.

Previous జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి : టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ
Next బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు ఓటేసి గెలిపిద్దాం : బీజేపీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు
ADVERTISEMENT