Posted on 2025-12-03 06:44:01
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామస్థులు మాజీ సర్పంచ్ రూప పట్ల అసాధారణ అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికైన రూప చేసిన మంచి పనులకు ముగ్ధులైన సుద్దపల్లి గ్రామస్థులు మరోసారి ఆమెనే సర్పంచ్ గా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం కూడా ఆమె సర్పంచ్ గా ఉండాలనే ఆకాంక్షతో గ్రామస్థులు రూ.1.02 లక్షల చందాలు పోగుచేశారు. అంతేకాకుండా ఆమె చే గ్రామంలో ర్యాలీగా తరలివచ్చి ఆమె చే నామినేషన్ దాఖలు వేయించారు.
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >
వందేమాతరం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం... జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణ
Posted On 2026-07-30 12:57:14
Readmore >
సిరిసిల్ల పెద్ద బజార్లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు
Posted On 2026-07-30 08:32:38
Readmore >
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >