Posted on 2025-09-24 21:00:27
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని సీతంపేట బంజరా గ్రామానికి చెందిన వ్యక్తులు బాదావత్ మాన్య , కోమటపల్లి గ్రామానికి చెందిన భూక్యా సురేష్ అను ఇద్దరు వ్యక్తులు Cr. No: 96/2021 ఆఫ్ సుజాతనగర్ పోలీస్ స్టేషన్ కేసులో గల ముద్దాయిలు అయినటువంటి వీరు ఇరువురు కూడా కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో కొత్తగూడెం సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వారు జారీ చేసినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ పై సుజాతనగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏం. రమాదేవి ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకొని కోర్టు ముందు హాజరు పరిచి జుడిషియల్ రిమాండ్ నిమిత్తం భద్రాచలం సబ్ జైలుకు పంపరైనది. సుజాతనగర్ మండల ప్రజలకు కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరు కావలసిందిగా కోరనైనది. లేనియెడల పై ముద్దాయిల మాదిరిగానే అరెస్టు వారెంట్ పై జైలుకు తరలించడం జరుగుతుంది. అని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >