Posted on 2025-09-24 21:00:27
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని సీతంపేట బంజరా గ్రామానికి చెందిన వ్యక్తులు బాదావత్ మాన్య , కోమటపల్లి గ్రామానికి చెందిన భూక్యా సురేష్ అను ఇద్దరు వ్యక్తులు Cr. No: 96/2021 ఆఫ్ సుజాతనగర్ పోలీస్ స్టేషన్ కేసులో గల ముద్దాయిలు అయినటువంటి వీరు ఇరువురు కూడా కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో కొత్తగూడెం సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వారు జారీ చేసినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ పై సుజాతనగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏం. రమాదేవి ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకొని కోర్టు ముందు హాజరు పరిచి జుడిషియల్ రిమాండ్ నిమిత్తం భద్రాచలం సబ్ జైలుకు పంపరైనది. సుజాతనగర్ మండల ప్రజలకు కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరు కావలసిందిగా కోరనైనది. లేనియెడల పై ముద్దాయిల మాదిరిగానే అరెస్టు వారెంట్ పై జైలుకు తరలించడం జరుగుతుంది. అని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >