Posted on 2025-08-14 17:49:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టిజెయంయు) జర్నలిస్టుల జిల్లాసభను రాష్ట్ర అధ్యక్షులు ఐ. ప్రభాకర్ ఉత్తర్వుల మేరకు భద్రాచలం చర్ల రోడ్డు గిరిజన అభ్యుదయ భవనంలో నిర్వహిస్తున్న సందర్భంగా యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కురిమల శంకర్ ,భద్రాచలం డివిజన్ అధ్యక్షులు కనకం శ్రీమన్నారాయణ, మరియు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజ్ ఐపీఎస్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో (టీజేయంయు) జిల్లా నాయకులు సామల ప్రవీణ్ ,ఫాల్గుణ,కత్తి బాలకృష్ణ ,రమేష్, అపర్ణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-05-05 13:06:31
Readmore >
కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్
Posted On 2026-05-05 12:50:37
Readmore >
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >