| Daily భారత్
Logo




500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ

News

Posted on 2025-08-14 17:26:10

Share: Share


500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ

డైలీ భారత్, కడప: ప్లాస్టిక్ జాతీయ జెండాలను నిషేధించాలని ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు.

గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి 500 అడుగుల భారీ జాతీయ జెండాతో జూనియర్ కళాశాల నుండి ఆర్ అండ్ బి బంగ్లా వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వాండ్రాసి పెంచలయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ తయారుచేసిన జాతీయ జెండాలను వినియోగించరాదని జాతీయ జెండా ప్రాముఖ్యత  కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని ఈ భారీ జాతీయ జెండా నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి సమాజ సేవా సమితి విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ఎస్ కే జావిద్ భాష ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్

Posted On 2026-05-05 10:45:58

Readmore >
Image 1

తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు

Posted On 2026-05-05 10:43:40

Readmore >
Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >