Posted on 2025-07-13 18:26:45
డైలీ భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టన కేంద్రంలోని కొమురం భీం చౌరస్తా దగ్గర బైకు అదుపు తప్పి కల్వర్టు ఢీకొని ఇద్దరు మృతి..
జన్నారం మండలం ఇంధన్ పల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్మన్ పెండ్లి ఉందని స్నేహితుడితో నిర్మల్ బంధువులకు పెండ్లి పత్రికలు పంచడానికి పోతుండగా బైక్ అదుపుతప్పి కల్వర్టు కు డికొని చెట్ల పోదాల్లోకి దూసుకెళ్లగా అక్కడిక్కడే మృతి..
పెండ్లి కొడుకు లక్షన్ మరియు అతని స్నేహితుడు జస్వంత్ లు మృతి విచరణ చేస్తున్న పోలీసులు.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >