Posted on 2025-04-23 11:44:45
తమ పిల్లల్ని చేర్పిస్తున్న సమైక్య సంఘాల అధ్యక్షురాలు జ్యోతి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దమ్మన్నపెట ఉపాధ్యాయులచే ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని దమన్నపేట గ్రామంలో నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలో అర్హత కలిగిన విద్యార్థుల వద్ద కు వెళ్లి వారి పేర్లను నమోదు చేయడం జరిగిందని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలోనే మా పిల్లలను చేర్పించి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటామని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వర్రావు సమైక్య సంఘాల అధ్యక్షురాలు జ్యోతి సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయశ్రీ మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి శైలజ తదితరులు పాల్గొన్నారు
గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు
Posted On 2026-03-13 13:26:57
Readmore >
జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం
Posted On 2026-03-13 13:16:52
Readmore >
"కార్మికులు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్
Posted On 2026-03-13 12:25:43
Readmore >