Posted on 2025-04-23 08:14:45
తమ పిల్లల్ని చేర్పిస్తున్న సమైక్య సంఘాల అధ్యక్షురాలు జ్యోతి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దమ్మన్నపెట ఉపాధ్యాయులచే ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని దమన్నపేట గ్రామంలో నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలో అర్హత కలిగిన విద్యార్థుల వద్ద కు వెళ్లి వారి పేర్లను నమోదు చేయడం జరిగిందని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలోనే మా పిల్లలను చేర్పించి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటామని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వర్రావు సమైక్య సంఘాల అధ్యక్షురాలు జ్యోతి సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయశ్రీ మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి శైలజ తదితరులు పాల్గొన్నారు
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >