| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బియ్యం వితరణ చేసిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు

బియ్యం వితరణ చేసిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ వెంకంపేట్ కు చెందిన నిరుపేద  కుటుంబానికి చెందిన  గడప దయాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు స్థానిక మాజీ కౌన్సిలర్  కల్లూరి రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం  అందజేశారు.

ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,కొక్కుల నర్సయ్య, లింగంపెల్లి దేవయ్య,గోక లక్ష్మిరాజాం, నంగునూరి శ్రీనివాస్, కొండి రాజు మరియు కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు

Previous చర్ల గ్రామపంచాయతీ సంత వేలం పాటలో గిరిజన ముసుగులో పాల్గొనే బినామీ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
Next బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ADVERTISEMENT