| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఐదో తరగతి విద్యార్థిని వేధించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

ఐదో తరగతి విద్యార్థిని వేధించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

డైలీ భారత్, మంచిర్యాల డెస్క్: మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేష్.ఉపాద్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని. ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించిన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్ కు తీసుకెళ్లి, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.

Previous సమస్యలపై ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తానంటున్నారు
Next పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
ADVERTISEMENT