| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సృజన లక్ష్మీ కాలనీ లో జాతీయ జెండా ఆవిష్కరణ, కాటా సుధా

సృజన లక్ష్మీ కాలనీ లో జాతీయ జెండా ఆవిష్కరణ, కాటా సుధా


సృజన కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన సొసైటీ భవనాన్ని ప్రారంభించిన కాట దంపతులు

డైలీ భారత్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సృజన లక్ష్మీ కాలనీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను  కౌన్సిలర్ లావణ్య శివ శంకర్ రెడ్డి  ఆవిష్కరించరు ,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాటా శ్రీనివాస్,సతీమణి కాటాసుధ  హాజరై వాళ్ల చేతుల మీదుగా  నూతనంగా నిర్మించిన కాలనీ సొసైటీ భవనము   ప్రారంభోత్సవంచేశారు అనంతరం కాట శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ ,  గత  ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 13వ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలలో  ఎనో కొత్త నిర్మాణమైన పనులు   పార్కులు, వినాయక మండపాలు  కమ్యూనిటీ   భవనాలు, డ్రైనేజ్ లైఫ్ లను   ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి ,   ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం  కాటా శ్రీనివాస్ ఎన్నడు మాట తప్పని ఎన్నో అభివృద్ధి పనులకు సహకరించాను ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులతో మాట్లాడి ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాలేయంలో నిర్మిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Previous 76వ గణతంత్ర దినోత్సవం నిర్వహించిన డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్
Next హెల్మెట్ తో కూడిన ప్రయాణం సురక్షితం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ADVERTISEMENT