డైలీ భారత్, హైదరాబాద్:
రాజకీయ కార్యకలాపాల కోసం ప్రభుత్వ ఆఫీసు టీ వర్క్స్ ను వాడుకున్నారని కాంగ్రెస్ నేత ఈసీకి ఫిర్యాదు
కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాలు వ్యక్తం చేసింది.
ఆదివారం మధ్యాహ్నం 3:00 కల్లా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది