| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

డైలీ భారత్, శ్రీకాకుళం: డిసెంబర్ 3, 4 తేదీలలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు  ఆమదాలవలస స్టేషన్ మాస్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

పలాస-విశాఖపట్నం, సికింద్రాబాద్-భువనేశ్వర్,

హౌరా-చెన్నై, హౌరా-వాస్కోడిగామా తదితర రైళ్లను రద్దు

చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ నుంచి ఉత్తర్వులు

వచ్చాయన్నారు. రైల్వే ట్రాక్లో పలుచోట్ల వంతెనల

పునర్నిర్మాణ పనులు చేపడుతున్నందున జిల్లా మీదుగా

నడిచే రైళ్లు రద్దు చేశారు.

Previous ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోల లేఖలు కలకలం.. ఎమ్మెల్యేలే టార్గెట్.
Next రైతుబంధు కు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్
ADVERTISEMENT