| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భారత ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో అభిమాని మృతి

భారత ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో అభిమాని మృతి

డైలీ భారత్, తిరుపతి : వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిని జీర్ణించుకోలేక తిరుపతి మండలం దుర్గసముద్రానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ ఓటమి అనంతరం, రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు చూస్తూ చలించిపోయాడు. 

అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు వెంటనే అతడిని తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Previous బ్యాట్స్ మాన్ మిచెల్ మార్ష్ కు కండకావరమా?
Next శాంతియుత ఎన్నికల నిర్వహణలో పోలీస్ పాత్ర కీలకం : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ADVERTISEMENT