Posted on 2024-10-28 14:49:25
డైలీ భారత్, జగిత్యాల : ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ లో చోటు చేసుకుంది. ప్రముఖ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కామన్ వద్ద గల హనుమంతుని విగ్రహాన్ని ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో హిందూ సంఘాలు, భక్తులు, గ్రామ ప్రజలు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు ఈ దాడికి పాల్పడిన వారిని వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >