డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిని శంషాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మదన పల్లి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 ఎలక్షన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరo కూడా కలిసి ఎమ్మెల్యే పనిచేయడం జరిగింది పేర్కొన్నారు..
News
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన మదనపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా