| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రైలు పట్టాలపై యువకుడు ఆత్మహత్య

రైలు పట్టాలపై యువకుడు ఆత్మహత్య

డైలీ భారత్, నందిగామ: రైలు పట్టాలపై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం నందిగామ మండల కేంద్రానికి  చెందిన యువకుడు రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఖజా (23) గుర్తించారు.

Previous రంగంలోకి టాప్ లాయ‌ర్లు… క‌విత బెయిల్ పై ఉత్కంఠ‌
Next రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT