Posted on 2024-07-18 10:34:50
డైలీ భారత్, మాసాయిపేట మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే అలియాస్ వకీల్ సాబ్ రఘునందరావ్ గెలిచిన సందర్భంగా . మెదక్ ఎంపీ రఘునందరావు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా బిజెపి నాయకుడు శ్రీనివాస్ కు మాసాయిపేట మండల కేంద్రంలోని మెదక్ పార్లమెంట్ కార్యాలయం లో మాసాయిపేట మండల అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు నవీన్ యాదవ్, వివిధ బూత్ కమిటీ అధ్యక్షులు, శాలువాతో సన్మానం చేశారు అదేవిధంగా ఈ సందర్భంగా అయోధ్య రాములవారి గుడికి పాదయాత్ర ప్రారంభించారు.. అనంతరం పాదయాత్ర లో బుధవారం నాడు ఉదయం మాసాయిపేట మండలం కు చేరుకున్న సందర్భంగా.. స్వాగతం పలుకుతూ పాదయాత్ర విజయవంతం కావాలని మాసాయిపేట మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ తెలిపారు
ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం బి జె పి పార్టీ ఉప అధ్యక్షుడు నవీన్ యాదవ్. బూత్ అధ్యక్షులు. పల్లపు సురేష్. సాయి గౌరగాళ్ల రాములు.పాల్గొన్నారు
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >