డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల - వేములవాడ పట్టణంలో రాజమణి(45) అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో జారి పడింది.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను బయటకి తీశారు.
News
బావిలో పడిన మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది