| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు

ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎంఎల్సి ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది.

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి తన సమీప అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి(కాంగ్రెస్) పై 111 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Previous నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఫ్యూస్ కాల్ ఆఫీస్ ఏర్పాటు చేయండి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next పార్టీలకు అతీతంగా ఉద్యమకారులకు గుర్తింపు : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT