| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వ్యవసాయ అధికారులు సబ్సిడీ విత్తనాలు రైతులకు అందజేయడం జరిగింది

వ్యవసాయ అధికారులు సబ్సిడీ విత్తనాలు రైతులకు అందజేయడం జరిగింది

డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా  చేగుంట మండల కేంద్రంలో  శుక్రవారం నాడు సబ్సిడీ పై జీలుగా విత్తనాలు రైతులకు అందజేయడం జరిగింది. ఒక క్వింటల్ జీలుగ పూర్తి ధర 9300/-, దీనిలో సబ్సిడీ ధర 5580/-, రైతు చెల్లించవలసిన ధర 3720/-. ఈ కార్యక్రమంలో ఏ డీ ఏ వసంత సుగుణ గారు మాట్లాడుతూ రైతులు సబ్సిడీ పై వచ్చిన జీలుగ విత్తనాలు ఉపయోగించుకొని భూసారాన్ని పెంపొందించుకోగలరని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ మరియు రైతులు పాల్గొన్నారు.

Previous స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి కావాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Next నకిలీ డాక్టర్ల పట్టివేత
ADVERTISEMENT