నటి హేమ రక్తనమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : కర్ణాటక రాజధాని బెంగళూరులో రేవ్ పార్టీ కీలక మలుపు చోటు చేసుకుంది.నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. 150 మంది రక్త నమూనాలను నార్కేటిక్ టీమ్ సేకరించింది. వారిలో 57 మంది పురుషులు, 27 మంది మహిళల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు నార్కేటిక్ టీమ్ వెల్లడించింది.దేంతో హేమను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.