| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాల సందర్శన : జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాల సందర్శన : జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

డైలీ భారత్, మెదక్: స్థానిక వెల్దుర్తి మండలంలోని శెట్టిపల్లి కలన్ , ఉప్పు లింగాపూర్ , గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మొద్దని సరైన ధరకు ధాన్యం అమ్ముకోవాలన్నారు.

ధాన్యం సరైన తేమ శాతం కల్గి ఉండాలన్నారు. పలు రికార్డ్ లు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు

Previous కొనుగోలు కేంద్రంలో ధాన్యం త్వరగా ఎగుమతి జరిగేలా చూడాలి
Next కారు షోరూమ్ తాజా మాజీ మంచిగుంట శ్రీనివాస్ సర్పంచ్ మీద ప్రారంభం
ADVERTISEMENT