| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్య

సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్య

డైలీ భారత్, తిరుపతి: సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్యను ఎన్నుకున్నట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి చింతాబాబు తెలిపారు బుధవారం జరిగిన సమాజ సేవా సమితి రాష్ట్ర  సమావేశంలో రాష్ట్ర కమిటీ వాండ్రాసి పెంచలయ్యను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైన వాండ్రాసి పెంచలయ్య మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల ప్రజల సమస్యల పరిష్కారాం కోసం పోరాడుతానని వారి సమస్యలు, రాష్ట్ర కార్యదర్శి చింత బాబుకి,వాండ్రాసి పెంచలయ్య కృతజ్ఞతలు తెలిపారు..

Previous చేగుంట మండల ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు :చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్
Next సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే : TSUTF జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్
ADVERTISEMENT