డైలీ భారత్, హైదరాబాద్: విశ్వసనీయ సమాచారం మేరకు SOT బాలానగర్ టీమ్ జగద్గిరిగుట్ట PS పరిధిలోని తులసీనగర్లో కట్టెబోయిన రమేష్ యాదవ్ అనే గంజాయి వ్యాపారిని పట్టుకుని రు. 75,000/-విలువైన 03 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
News
3 కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ SOT బాలానగర్ టీమ్