జన్మదినం సందర్భంగా ఎలికట్ట భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలుచేసిన ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ జన్మ దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఎలికట్ట భవానీ మాత ఆలయంలో ఎమ్మెల్యే శంకర్ అనురాధ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ఈ సంధర్భంగా ఆలయ పూజారి అమ్మవారి ఆశీస్సులను వారికీ అందజేశారు. అమ్మవారి దయతో సమాజం బాగుండాలని ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు వారి వెంబడి కుటుంబ సభ్యులు కూడా అమ్మవారి పూజకు హాజరయ్యారు..