| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డీఎస్సీ కి ముందు టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్

డీఎస్సీ కి ముందు టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్

డైలీ భారత్, హైదరాబాద్:డీఎస్సీకి ముందే టెట్ నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 11,062 ఉపాధ్యాయుల నియామ‌కానికిగానూ గ‌త నెల 29వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

సాధ్య‌మైనంత త్వ‌ర‌గా టెట్ నిర్వ‌హించాల‌ని పాఠ‌శాల విద్యా శాఖ క‌మిష‌న‌ర్‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది.

రాష్ట్ర ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో సుమారు 3 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల‌కు ఊర‌ట ల‌భించ‌నుంది...

Previous తెలంగాణ దినోత్సవాన్ని ప్రకటించడంలో శ్రీవర్ధన్ రెడ్డి కృషి మరువలేనిది
Next తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు నిమిషం నిబంధన ఎత్తివేత.. 5 నిమిషాల గ్రేస్‌ టైమ్‌కు గ్రీన్‌సిగ్నల్
ADVERTISEMENT