| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రెండో రోజుకు చేరిన అసాముల దీక్షలు

రెండో రోజుకు చేరిన అసాముల దీక్షలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:  ఆసాముల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మరమాగ్గల పరిశ్రమ లోని ఆసాములకు బతుకమ్మ చీరల ఆర్డర్ తో పాటు ఇతర ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సమన్వయ కమిటీ నాయకులు సిరిసిల్ల రవీందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ బాధలను అర్థం చేసుకొని ఆదుకోవాలని కోరారు.

Previous నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
Next ఆర్టీసీ బస్సులు లేక స్కూలు విద్యార్థుల అవస్థలు
ADVERTISEMENT