| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బోనాల గ్రామంలో శ్రీవెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

బోనాల గ్రామంలో శ్రీవెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ హాజరైనరు

డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండలం బొనల్ కొండాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న

దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైనరు అనంతరం చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ , సర్పంచ్ కాశబోయిన భాస్కర్,  కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు వడ్ల నవీన్ కుమార్  ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ ,దుబ్బాక నియోజకవర్గ యువజన అద్యక్షులు సాయి కుమార్ గౌడ్ యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్  సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ సీనియర్ నాయకులు కాన్యారం సతీష్ రాజా గౌడ్ గోపాల్ రెడ్డి బ్లాక్ అద్యక్షులు గొల్లపల్లి కరుణాకర్ గ్రామ అద్యక్షులు నర్సింహులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Previous ప్రజలు సరదాగా పోలీస్ స్టేషన్ కి రారు: పోలీసుల తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Next అంతర్జాతీయ సదస్సు నుంచి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్ రవీందర్ రెడ్డికి ఆహ్వానం
ADVERTISEMENT