| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లాడ్జిలను తనిఖీ చేసిన పోలీసులు

లాడ్జిలను తనిఖీ చేసిన పోలీసులు

డైలీ భారత్, రాజన్న జిల్లా:వేములవాడ పట్టణంలో గల లాడ్జిలను శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు అమర్చు కొనుట, లాడ్జికి వచ్చేవారి ఆధార్ కార్డ్స్ తీసుకొనుట గూర్చి తగు సూచనలు సలహాలు ఇచ్చారు.

లాడ్జి ఓనర్స్ తప్పనిసరిగా సీసీ కెమెరాలు లోపల బయట అమర్చుకోవాలని ఆధార్ కార్డ్స్ జిరాక్స్ తీసుకోవాలని లాడ్జీ యజమానులకు సూచించారు.

Previous నేడు ఉప్పల్, మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన
Next నేడు బడ్జెట్ సమావేశాలపై రేవంత్ రెడ్డి సర్కార్ చర్చ
ADVERTISEMENT