ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి అధ్యాపకులు కృషి చేయాలి.
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్. మోహన్ పిలుపు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్ మోహన్ సిరిసిల్ల జిల్లా తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA -475). నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు అందరూ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వ కళాశాలలో మంచి ఉత్తీర్ణత శాతాన్ని తేవాలని, ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను చేరే విధంగా కృషి కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు సుంకపాక నాంపల్లి, సామల వివేకానంద, రమేష్ బాబు, దేవయ్య, జబి, రాజేశ్వరరావు రాజయ్య ,చంద్రమౌళి, కనకయ్య, శ్రీనివాస్, రవీందర్, పాపారావు, గజానంద్ ,రాజు, గంగరాజు, మురళి, శశిధర్ మొదలగు వారు పాల్గొన్నారు