Posted on 2026-05-11 20:36:52
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నడుపుతూ , అలాగే కనీస వసతులు లేకుండా పాఠశాలలు నడుపుతున ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేనందున ఈ రోజు ప్రజావాణి ద్వారా కలెక్టర్ గారిని కలిసి వివరణ ఇవ్వడం జరిగింది అలాగే జూన్ ప్రారంభం కాకముందు అడ్డగోలుగా అడ్మిషన్స్ చేస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడ్తున్నారు వీటి పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >