| Daily భారత్
Logo


బైక్ ను ఢీ కొట్టిన లారీ ఇద్దరు యువకులు మృతి

News

Posted on 2023-12-19 12:52:33

Share: Share


బైక్ ను ఢీ కొట్టిన లారీ ఇద్దరు  యువకులు మృతి

డైలీ భారత్, సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలోని 65వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

నాందేడ్,అకోల ర‌హ‌దారిలో మామిడిప‌ల్లి ఎక్స్ రోడ్డు వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రిని లారీ ఢీకొట్టింది. దీంతో వారిద్ద‌రూ అక్క‌డి క‌క్క‌డే ప్రాణాలు కోల్పో యారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతులు అరబిందో ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేస్తున్న కార్మికులుగా గుర్తించారు.

మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వార‌ని పోలీసులు తెలిపారు.

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం

Readmore >
Image 1

భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Readmore >
Image 1

ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య?

Readmore >
Image 1

ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

Readmore >
Image 1

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Readmore >