| Daily భారత్
Logo


ఏసీబీకి వలకు చిక్కిన మహిళ అధికారిని

News

Posted on 2024-02-19 20:28:49

Share: Share


ఏసీబీకి వలకు చిక్కిన మహిళ అధికారిని

డైలీ భారత్, హైదరాబాద్: ఓ ప్రభుత్వ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి కన్నీరు పెట్టుకుంది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగ జ్యోతి లంచం తీసుకుంటూ ఈరోజు పట్టుబడింది. 

ఓ పని నిమిత్తం సంతకం కోసం జగ జ్యోతి బాధితుడి నుంచి రూ.84,000 లంచం డిమాండ్ చేసింది. దీంతో అతడు ACBని ఆశ్రయిం చగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం

Readmore >
Image 1

భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Readmore >
Image 1

ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య?

Readmore >
Image 1

ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

Readmore >
Image 1

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Readmore >