Posted on 2026-02-17 23:20:50
డైలీ భారత్, దమ్మన్నపేట: అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగర పరిధిలో ఉన్న చోండే ఫార్మ్స్ వేదికగా నిర్వహిస్తున్న “జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి విద్యార్థులు పొన్నాల నిహారిక, అన్నం రుతిక లు పాల్గొంటున్నారు. అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు
ఈ నెల 17, 18 తేదీలలో జరుగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుండి జాతీయ స్థాయికి ఎంపికైన 100 మంది విద్యార్థులు తమ సృజనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. అని వారు తెలిపారు
ఈ జాతీయ స్థాయి వేదికపై తమ ప్రతిభను చాటుకుని జిల్లా ఖ్యాతిని మరింతగా పెంచాలని విద్యార్థులకు,మరియు వారికి మార్గనిర్దేశం చేసి ప్రోత్సహించిన గైడ్ టీచర్ సంపత్ కుమార్ ని, అభినందించిన వారిలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పల్లె స్నేహ మరియు ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ జడల విజయశ్రీ లు ఉన్నారు
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >