Posted on 2026-02-17 18:50:50
డైలీ భారత్, దమ్మన్నపేట: అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగర పరిధిలో ఉన్న చోండే ఫార్మ్స్ వేదికగా నిర్వహిస్తున్న “జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి విద్యార్థులు పొన్నాల నిహారిక, అన్నం రుతిక లు పాల్గొంటున్నారు. అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు
ఈ నెల 17, 18 తేదీలలో జరుగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుండి జాతీయ స్థాయికి ఎంపికైన 100 మంది విద్యార్థులు తమ సృజనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. అని వారు తెలిపారు
ఈ జాతీయ స్థాయి వేదికపై తమ ప్రతిభను చాటుకుని జిల్లా ఖ్యాతిని మరింతగా పెంచాలని విద్యార్థులకు,మరియు వారికి మార్గనిర్దేశం చేసి ప్రోత్సహించిన గైడ్ టీచర్ సంపత్ కుమార్ ని, అభినందించిన వారిలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పల్లె స్నేహ మరియు ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ జడల విజయశ్రీ లు ఉన్నారు
తిరుపతిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 10 మందికి రూ.1,00,000 జరిమానా
Posted On 2026-02-17 19:35:10
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-17 19:14:45
Readmore >
వైజ్ఞానిక ప్రదర్శనలలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దమ్మన్నపేట విద్యార్థులు మేటి
Posted On 2026-02-17 18:50:50
Readmore >
భారత్ విస్తార అన్నదాతలకు కేంద్రం మరో శుభవార్త-రేపే ప్రారంభం
Posted On 2026-02-17 16:33:46
Readmore >
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Posted On 2026-02-17 16:29:52
Readmore >
డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Posted On 2026-02-17 16:23:59
Readmore >