Posted on 2026-02-17 18:50:50
డైలీ భారత్, దమ్మన్నపేట: అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగర పరిధిలో ఉన్న చోండే ఫార్మ్స్ వేదికగా నిర్వహిస్తున్న “జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి విద్యార్థులు పొన్నాల నిహారిక, అన్నం రుతిక లు పాల్గొంటున్నారు. అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు
ఈ నెల 17, 18 తేదీలలో జరుగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుండి జాతీయ స్థాయికి ఎంపికైన 100 మంది విద్యార్థులు తమ సృజనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. అని వారు తెలిపారు
ఈ జాతీయ స్థాయి వేదికపై తమ ప్రతిభను చాటుకుని జిల్లా ఖ్యాతిని మరింతగా పెంచాలని విద్యార్థులకు,మరియు వారికి మార్గనిర్దేశం చేసి ప్రోత్సహించిన గైడ్ టీచర్ సంపత్ కుమార్ ని, అభినందించిన వారిలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పల్లె స్నేహ మరియు ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ జడల విజయశ్రీ లు ఉన్నారు
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >